News
బాబు దుబాయ్ షెడ్యూల్ ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి 14 వరకు దుబాయ్లో సీఎం పర్యటించనున్నారు. ఇందులో భాగంగా దుబాయి కింగ్ ప్రిన్స్ క్రౌన్తో పాటు బహుళజాతి కంపెనీల సీఈవోలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం, ఏపీలో పెట్టుబడుల కోసం చర్చలు జరుపనున్నారు. ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బాబు వెంట వెళ్లనుంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








